Crosses

    పరుగో పరుగు : సెన్సెక్స్, నిఫ్టీ రికార్డులు

    April 1, 2019 / 11:28 AM IST

    స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. రికార్డుల మోత మోగించింది. మార్చి 01వ తేదీ సోమవారం సెన్సెక్స్ 39 వేల 017 పాయింట్లు, నిఫ్టీ 11,710 పాయింట్ల మార్కును తాకాయి. చివరిలో తీవ్రమైన అమ్మకాలు ఎదురైనా సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ, ఆటో రంగాలు, మెటల్, బ్యా�

10TV Telugu News