crowd

    Delhi: ఎంబీబీఎస్ మరో బీటెక్ అయిపోయిందా? 20 పోస్టులకు క్యూకట్టిన వందల మంది

    June 2, 2023 / 09:19 AM IST

    ఈ ఘటనపై నెట్టింట్లో చాలా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ధ్రువ్ చౌహాన్ అనే వైద్యుడు దీనికి సంబంధించిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘20 పోస్టులు, 500లకు పైగా అభ్యర్థులు.. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఉద్యోగం పొందాలనుకుంటే ఇదీ పరిస్థితి. ఢిల�

    Tirupati: తిరుమలలో పెరిగిన భక్తుల ర‌ద్దీ

    October 7, 2022 / 09:44 PM IST

    తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం క్యూలైన్�

    Rajasthan: దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

    August 8, 2022 / 09:40 AM IST

    రాజస్థాన్‌లోని ఒక దేవాలయంలో సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.

    Baahubali: తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని రోజు..!

    July 6, 2021 / 09:53 AM IST

    తెలుగు సినిమా చరిత్రలో ఒక మరిచిపోలేని, ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకుని వెళ్లడంలో ముఖ్యమైన రోజు నేడు(6 జులై 2021).

    రైలు ప్రయాణికులకు బిగ్ షాక్, టికెట్ల ధరలు భారీగా పెంపు

    March 5, 2021 / 12:52 PM IST

    Platform ticket price raised: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ భారీ షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా దాన్ని ఏకంగా రూ.30కి పెంచింది. అంతేకాదు.. లోకల్ రైళ్ల టికెట్ల ధర�

    క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భారత్ – ఇంగ్లాండ్, ప్రేక్షకులకు అనుమతి

    January 21, 2021 / 10:06 AM IST

    Ind vs Eng: Good new for fans : భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్‌లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి…. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యం�

    కరోనా సూచనను పట్టించుకోని కర్ణాటక సీఎం….భారీ వివాహ వేడుకకు హాజరు

    March 16, 2020 / 01:47 PM IST

    కరోనా వైరస్ దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మాల్స్,థిముటర్లు,బార్లు,రెస్టారెంట్లు అన్నింటినీ చాలా రాష�

    ఇండియా టూర్‌ను మర్చిపోలేకపోతున్న ట్రంప్, ఇకపై ఎంత మంది ప్రజల్ని చూసినా ఆశ్చర్యపడరంట

    March 1, 2020 / 02:46 AM IST

    సౌత్ కరోలినా యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… ప్రధాని మోడీపై ‘గ్రేట్ గై'(great guy) అని పొగిడారు. వారం రోజుల క్రితం భారత పర్యటన చేసిన ట్రంప్ కోసం మోడీ భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారని పొగిడారు. మరోసారి భారత్‌లో పర్యటించినా అంతే జనం వస్తారనడంలో ఎల�

    తిరుమలలో భక్తుల రద్దీ

    October 16, 2019 / 05:40 AM IST

    తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూకాంప్లెక్స్ లు అన్ని నిండి భక్తులు బయట నిలిచి ఉన్నార�

    దసరా సెలవులు : అప్పుడే బస్సులు కిటకిట

    September 29, 2019 / 02:06 AM IST

    దసరా సెలవులు వచ్చేశాయి. దీంతో ఊరెళ్లడానికి నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు సొంతూరి బాట పట్టారు. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం నుంచి అక్టోబర్ 13 దాక పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 09వ తేదీ వరకు కళాశాలలక�

10TV Telugu News