Home » CRPF
పశ్చిమ బెంగాల్ రాజ్భవన్లో ఫోన్ ట్యాపింగ్ అనుమానంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్భవన్ మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న బెంగాల్ పోలీసుల భద్రతను తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు....
ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు వచ్చేశాయి. భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను అప్పగించింది ఆర్మీ. ఉగ్రవాదులు దాక్కున్న ఇళ్ల నుంచి వారిని తరిమికొట్టేందుకు ఈ బుల్డోజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ బుల్�
ఈ విషయమై ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో.. ‘‘యాత్రలో పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో, జెడ్ ప్లస్ భద్రతను కేటాయించిన రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చ�
మోదీ రాక కోసం రంగంలోకి దిగిన SPG,NSG ,CRPF
2021 ఏడాదికి గానూ..ఏకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, రాకెట్ లాంచర్లు, బాంబులు మరియు హ్యాండ్ గ్రెనేడ్లు మరియు మందుగుండు సామగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు
ప్రస్తుతం కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సహకారం అందిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల అవసరం రానున్న రోజుల్లో ఉండకపోవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.
ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు శుక్రవారం ఉదయం ప్రకటించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు, ముందుగా వారి మూలలను గుర్తించేలేకపోయారు.
కరోనా మహమ్మారి సైన్యం మీద కూడా పడింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో 38 మంది సీఆర్పీఎఫ్ విభాగానికి చెందిన కోబ్రా జవాన్లు కరోనా బారినపడ్డారు.
ప్రముఖుల రక్షణ కోసం మహిళా కమాండోలు సిద్ధమయ్యారు. జెడ్ ప్లస్ కేటగిరిలో రక్షణ పొందే వీఐపీలరక్షణ టీమ్ లో మహిళ కమాండోలు సత్తా చాటనున్నారు.
వీవీఐపీలకు భద్రత కోసం సీఆర్పీఎఫ్లో మహిళా కమాండో సేవలు మొదలుకానున్నాయి.