Home » cruise ship
షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్తో పట్టుపడ్డ క్రూజ్లో డ్రగ్స్ సప్లయిర్ మోహిత్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అదే క్రూజ్ లో మోహిత్ డీజే ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు.
కొవిడ్ పాజిటివ్ అని తేలినవారందరినీ ప్రస్తుతం క్వారంటైన్లో పెట్టామని, అందుకు తగ్గ ఏర్పాట్లు నౌకలోనే చేసినట్లు నౌక వైద్య బృందం పేర్కొంది. కొవిడ్ కేసుల నేపథ్యంలో నౌకలోనే కొవిడ్ ప్రొటోకాల్ అమలు చేస్తున్నట్లు మార్గ్యురైట్ ఫిట్జ్గెరాల్డ్ స�
మూడు రోజులవరకు ఈ నౌకలో ప్రయాణించవచ్చు. పుదుచ్చేరి మీదుగా చెన్నై నుంచి విశాఖ.. విశాఖ నుంచి చెన్నై ప్రయాణించే వీలుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు నౌకలో గడపవచ్చు. 11 అంతస్థులు కలిగిన ఈ నౌకలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
6,000 మందితో ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్లో కరోనా కేసులు బయటపడటం కలకలం సృష్టించింది. ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా నిర్దారణ అయింది.
గత 10 రోజులుగా జైల్లో ఉంటున్న ఆర్యన్.. తల్లిదండ్రులను చూడగానే కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే..
డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. మరోసారి కోర్టును ఆర్యన్ ఖాన్ కస్టడీని కోరనుంది ఎన్సీబీ(నార్కోటిక్స్
ముంబైలో మరోసారి రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎన్సీబీ అధికారులు. ఏకంగా షిప్ లో ఈ పార్టీ జరిగింది. ఓ బాలీవుడ్ నటుడితో పాటు.. సూపర్ స్టార్ట్స్ కుమారులను ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది
భారత విదేశీ ప్రయాణికుల్లో మరొకరికీ కరోనా వైరస్ సోకిందని వైద్యులు తేల్చారు. టోక్యోలో ఉన్న ఎంబస్సీ.. వైద్య పరీక్షలు నిర్వహించి బుధవారంతో ఏడుగురు భారతీయులకు వైరస్ సోకినట్లు చెప్పారు. వీరందరినీ ట్రీట్మెంట్ కోసం జపాన్కు తరలించారు. బుధవారం
జపాన్ తీరం వెంబడి లంగరేసిన క్రూయిజ్ షిప్లో కరోనా వైరస్ అందులోని ప్రజలను భయపెడుతుంది. ఇప్పటికే షిప్లో కొందరికి ఈ వైరస్ సోకి ఉంది. అయితే అమెరికాకు చెందిన 14 మందికి కరోనా వైరస్ సోకలేదు, మూమలుగానే ఉన్నారని అనుకుని వాళ్లను అమెరికా విమానం ఎక్కేం�
కరోనా వైరస్ (coronavirus) ఎఫెక్ట్ మాములుగా లేదు. కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడపే పరిస్థితి వచ్చింది. తాజాగా