cruise ship Diamond Princess

    జాగ్రత్తగా ఉండండి : పంజా విసురుతున్న కరోనా వైరస్

    February 28, 2020 / 08:00 AM IST

    కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… 49 దేశాలకు విస్తరించింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ  మరణ మృదంగం మోగిస్తోంది. బ్రెజిల్‌లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుక�

10TV Telugu News