Home » cs somesh kumar
తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశిస్తూ..కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో స
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుకు సంబంధించిన కాపీ సోమేశ్ కుమార్ కు అందింది. దీంతో సోమేశ్ కుమార్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనుంది.
ఆంధ్రాలో టికెట్ ధరలు ఓ మాదిరిగా ఉన్నా తెలంగాణాలో మాత్రం ప్రతి సినిమాకి, ఆఖరికి రీమేక్ సినిమాలకి కూడా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఆ జీవోలని సవాల్ చేస్తూ.........
ఇదిలాఉంటే బుధవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.
సోమేశ్కుమార్, సర్ఫరాజ్ అహ్మద్కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్లు తెలిపింది. ఈ పిటిషన్పై త్వరలోనే విచారణ జరగనుంది.
22 వేల 418 మంది ఉపాధ్యాయుల్లో 21 వేల 800 మంది వారి కొత్త ప్రదేశాల్లో చేరారు. జోనల్, మల్టీ జోనల్ కేడర్ కేటాయింపును కూడా అధికారులు పూర్తి చేశారు.
తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ
Weekend Lockdown : తెలంగాణలో పూర్తి స్థాయి లాక్డౌన్ అవసరం ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. పూర్తి
కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో... తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి టీకా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు.