Home » CSK CEO
మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. కేవలం ఐపీఎల్(IPL) మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్టాడుతూ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాడు.
సురేశ్ రైనా జట్టుకు దూరంగా ఉండటం చెన్నై సూపర్ కింగ్స్ ను మరింత వేధిస్తుంది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కరువవడంతో బ్యాటింగ్ కు నానాతంటాలు పడినా జట్టును గెలిపించుకోలేకపోతున్నాడు కెప్టెన్ ధోనీ. అంబటి రాయుడు గాయం కారణంగా మ్యాచ్ లకు దూరమయ్యాడు. �