Home » curd
Healthy Curd: కల్తీ పెరుగును తినడం వల్ల అనేకరకాల ఆరోగ్య సమస్యలకు తెలెత్తుతున్నాయి. కాబట్టి, మనం తింటున్న పెరుగు సరైందేనా కదా అనేది చాలా అవసరం.
బిర్యానీలో అదనంగా పెరుగు ఇవ్వాలని అడగటమే లియాకత్ పాలిట మృత్యువైంది. Hyderabad Hotel
వర్షాలకు తడవటం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తలస్నానం చేసినప్పటికీ తల జిడ్డుగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే అరకప్పు పెరుగులో, ఒక టీ స్పూన్ తేనె, ఒక స్పూన్ బాదం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్లా అప్లై చేయాలి.
పాలు మరియు పెరుగులో ప్రోటీన్ చ కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఈ రెండింటిని కలపడం వల్ల అసిడిటీ, ఉబ్బరం మరియు గుండెల్లో మంట వస్తుంది. వీటిని కలిపి తింటే, విరేచనాలు, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను ప్రేరేపిస్తాయి. ఎందుకంటే పాలు అ
తన సొంత ఆటో అనుకున్నాడోఏమోగానీ ట్రైన్ డ్రైవర్ రైలు ఆపేసి వెళ్లి పెరుగు ప్యాకెట్ కొని తెచ్చుకున్నాడు. దీంతో ప్రయాణీకులు మండిపడ్డారు.
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్ణణ శక్తి లభిస్తుంది. ఎండ దెబ్బకు గురైన వారు, బాగా శారీరక శ్రమ, వ్యాయామం చేసి అలసిపోయిన వారు పెరుగు, చక్కెర కలుపుకుని తీసుకుంటే కోల్పోయిన శక్తి వెంటనే లభిస్తుంది.
అత్యధికంగా డెయిరీ కొవ్వులు తీసుకున్న వారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తాము గుర్తించామని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్కు చెందిన డాక్టర్ మాటి మర్ల్కుంద్ తెలిపారు. పాల ఉత్పత్తులు
షుగర్ను కంట్రోల్లో ఉంచుకునేందుకు కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటితోపాటు కోడిగుడ్లు, చేపలు కూడా షుగర్ను కంట్రోల్ చేసేందుకు తోడ్పడతాయని వివరించారు. రక్తంలో ఒకసారి చెక్కర వస్తే దానిని తొలగించడం సాధ్�
వర్షాకాలం వచ్చేసింది. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలోనే వ్యాధులు విజృంభిస్తుంటాయి. దీంతో అనారోగ్యానికి గురవుతూ..ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తుంటారు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. మంచి పౌష్టిక
Rajasthan: రాజస్థాన్లోని ఝాల్వాడా జిల్లాలో రత్లాయీలో కొత్తగా నిర్మించనున్న దేవనారాయణ్ ఆలయానికి శంకుస్థాపనలో అరుదైన దృశ్యం కనుపించింది. దేవాయలం భూమి పూజ సందర్భంగా తీసిన పునాదులలో గ్రామస్తులు 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి పోశారు. పునాదుల్లో