Home » curfew in manipur
మణిపూర్లో హింసాకాండ చెలరేగడంతో 30 మంది అదృశ్యమయ్యారు. మణిపూర్ హింసాకాండ అనంతరం తప్పిపోయిన వారి కుటుంబాల ఫిర్యాదుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మణిపూర్ రాష్ట్రంలో 6వేల జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయంటే అల్లర్లలో అదృశ్యమైన వారి సంఖ్య పెరగవచ్చని
మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎవరూ సురక్షితంగా లేరని బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఆవేదన చెందారు.