Home » cwc meeting in hyderabad
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. ఈ 29 స్థానాల్లో ఒక్క కర్ణాటక నుంచే బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.