cyber crime

    ‘భీష్మ’ డైరెక్టర్‌కి బొమ్మ చూపించాడుగా..

    March 2, 2021 / 03:30 PM IST

    Venky Kudumula: టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.. సాంకేతికతను అడ్డుపెట్టుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌కి ఝలక్ ఇచ్చాడు ఓ కేటుగాడు.. ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుని, గతేడాది రెండో

    ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. అలాంటి మెసేజ్ వస్తే, వెంటనే ఫోన్ చేయండి

    February 27, 2021 / 05:38 PM IST

    sbi warns customers regarding upi fraud: ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతోంది. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. ఆన్‌లైన్‌ య�

    ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..

    February 26, 2021 / 07:09 PM IST

    holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడ�

    జస్ట్ రూ.5 గమ్‌తో 500మంది బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేసిన కేటుగాడు, యూపీలో ఘరానా మోసం

    February 25, 2021 / 07:06 PM IST

    Man In UP Learns Fingerprint Cloning: ఇదంతా టెక్నాలజీ యుగం. సాంకేతికత బాగా పెరిగింది. టెక్నాలజీ పుణ్యమా అని ప్రతి పని నిమిషాల్లో జరిగిపోతోంది. టెక్నాలజీ ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. పనులు చాలా ఈజీ అయ్యాయి. అయితే, అదే టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు మోసాలకు �

    వాట్సాప్‌లో కొత్త తరహా మోసం, లక్షన్నర పొగొట్టుకున్న టెకీ

    February 16, 2021 / 05:00 PM IST

    new kind of cyber crime in whatsapp: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకుని అడ్డంగా దోచేస్తున్నారు. నిన్నటి వరకు ఫేస్ బుక్ ను వాడుకున్న సైబర్ నేరగాళ్లు తాజాగా వాట్సప్ యాప్ ను ఆర్థిక నేరాలకు క

    ఫేస్‌బుక్ వాడే వారికి వార్నింగ్, అలా చేస్తే మోసపోయినట్లే

    February 10, 2021 / 12:31 PM IST

    warning for facebook users: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. కేటుగాళ్లు ఇప్పుడు ఫేస్ బుక్ అకౌంట్ల మీద పడ్డారు. ఫేస్ బుక్ వేదికగా చీటింగ్ చేస్తున్నారు. ముందుగా ఎఫ్ బీలో ఓ వ్యక్తి వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశ

    పెన్షనర్లే టార్గెట్.. అకౌంట్లో పడగానే లక్షల్లో లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

    February 7, 2021 / 04:12 PM IST

    Cyber Crook: ఉత్తరప్రదేశ్ లోని సైబర్ నేరగాళ్లు.. పెన్షనర్లనే టార్గెట్ చేసుకున్నారు. ఘాజియాబాద్, మీరట్ జిల్లాల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.30లక్షల వరకూ వసూలు చేశారు. కంప్లైంట్ ఆధారంగా.. మీరట్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అందులో ఒక కేసులో డ�

    మీ ఫోన్ నెంబర్ బ్లాక్ అవుతుందనే మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త

    February 5, 2021 / 01:43 PM IST

    new cyber crime with phone message: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆఫర్లు, బహుమానాల పేరుతో మోసాలకు పాల్పడిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు మరో ఫ్రాడ్ కి తెరలేపా�

    మీ నగ్న చిత్రాలు అడుగుతారు, సోషల్ మీడియా వాడే వారికి పోలీసుల వార్నింగ్

    February 4, 2021 / 06:04 PM IST

    police warning for social media: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరూ లేరు. చిన్న, పెద్ద.. ధనిక, పేద అనే తేడా లేదు. అంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారింది. అదే సమయంలో అందరి ఫోన్లలోనూ నెట్ ఉంటుంది. దీంతో అన్ని పనులకూ ఫోన్లే వాడుతున్నారు. �

    వాలంటైన్స్ డే గిఫ్టు పేరుతో డేటా చోరీ–సైబర్ కేటుగాళ్ల నయాదందా

    February 3, 2021 / 04:56 PM IST

    data theft under name of tata group,criminals offer valentines day gift : సందర్భాలను అవకాశంగా మలుచుకుని డేటా చోరీకి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది వాలంటైన్స్ డే.  ప్రేమికుల రోజును ఆసరాగా చేసుకుని ప్రముఖ టాటా సంస్ధ పేరుతో డేటా చౌర్యా�

10TV Telugu News