-
Home » cyber crime
cyber crime
42 మందిపై కేసు పెట్టిన అనసూయ..
అనసూయ తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు 42 మందిపై ఫిర్యాదు చేసింది. (Anasuya)
భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు.. రూ.547 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు.. సంచలన విషయాలు చెప్పిన ఖమ్మం పోలీసులు
ప్రజల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని అనధికారిక లావాదేవీలు జరిపారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తో పాటు సహకరించిన 18మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
మాజీ ఐపీఎస్ భార్యకే టోకరా.. రూ. 2కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్.. మోసం జరిగిందిలా
ఆ తర్వాత డబ్బులు ఇన్వెస్ట్ మెంట్ చేయడం ప్రారంభించింది. అలా డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీలు చేసింది. మొత్తం 2.58 కోట్లు పంపింది.
ఘరానా మోసం.. వృద్ధురాలి నుంచి కోటి రూపాయలు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్.. మోసం జరిగిందిలా
అలా నెల రోజుల వ్యవధిలో మోసగాళ్లు పలు లావాదేవీల ద్వారా ఆమె బ్యాంకు ఖాతాల నుండి కోటి 34 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. (Delhi Cyber Fraud)
శ్రీకాకుళం జిల్లాలో భారీ సైబర్ మోసం.. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నుంచి రూ.కోటి కొట్టేశారు.. మోసం జరిగిందిలా
కాశీబుగ్గలోని రోటరీ నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావుకు మార్చి నెలలో ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది.
ఘోస్ట్ పెయిరింగ్.. కలవరపెడుతున్న కొత్త సైబర్ స్కామ్.. స్కామర్లు ఎలా మోసం చేస్తారంటే..
Hey I Just Found Your Photo లాంటి సందేశంతో ఈ స్కామ్ మొదలవుతుంది.
ఘరానా సైబర్ మోసం.. అమ్మాయి ఫోటోలతో హైదరాబాద్ డాక్టర్ ట్రాప్.. రూ.14 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
కాంబోడియా నుంచి డాక్టర్ ని ట్రాప్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు.
ఈ ఊరి జనాభా 1,500 మాత్రమే.. వారు 3 నెలల్లో ఏకంగా 27,000 మంది శిశువులకు జన్మనిచ్చారంటూ..
ప్రభుత్వ పరంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే డిజిటల్ వ్యవస్థలో ఈ వివరాలు ఉన్నాయి.
డీమార్ట్ ఆఫర్ అంటే ఆశపడ్డాడు.. కట్ చేస్తే లక్ష రూపాయలు కొట్టేశారు.. దిమ్మతిరిగే సైబర్ మోసం..
ఇలాంటి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అలర్ట్ గా ఉండాలని చెప్పారు.
బాబోయ్.. 24 రూపాయల వంకాయల కోసం రూ.87వేలు పొగొట్టుకుంది.. బీ కేర్ ఫుల్..
ఆ మహిళ ఆ లింక్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది.