Home » cyber crime
సోషల్ మీడియా వినియోగం పెరిగేకొద్దీ నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. సినిమా పరిశ్రమ విషయానికొస్తే పలువురు సెలబ్రిటీల పేర్లు లేదా ఆయా సంస్థల పేర్లు చెప్పి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ న
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడం వాటిని అడ్డు పెట్టుకుని కొందరు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తే మరికొందరు లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తున్నారు
సోషల్ మీడియా.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు స్వతంత్రంగా భావాలను పంచుకునే వేదికగా మారింది. అయితే ఇలా సెలబ్రిటీలు తమ భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు వారు ట్రోలింగ్కు గురవుతున్నారు. తాజాగా డైరెక్టర్ తరుణ్ భాస్క�
ఆన్లైన్ మోసాలలో బిజినెస్ ఇ-మెయిల్ సర్వీసుపైనే దాదాపుగా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తుంటారని ఢిల్లీ పోలీసు అధికారి చెప్పారు. పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన వెబ్నార్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్) అన్యేష్
కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లల్లో ఉంటే సైబర్ నేరగాళ్లు కోవిడ్ టెస్టుల పేరుతో ప్రజలను దోచేయటం మొదలెట్టారు. మీకు కొవిడ్ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు పెరిగాయి. కేటుగాళ్లు ఆన్ లైన్ వేదికగా ఘరానా మోసాలకు
లాక్ డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసాలకు తెగబడుతున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో లక్షలు దోచుకుంటున్నారు. జనాల వీక్ నెస్ ను మంచిగా క్యాష్
సోషల్ మీడియాలో వేధింపులు అధికమౌతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..వ్యక్తిగత సమాచారం ఎలా వెళుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు మహిళలు. వారు చేసే చర్యలకు తలదించుకుంటున్నారు. తమ పరువు ఎక్కడ పోతుందోమోనని బయటకు రావడం లేదు. తరచూ ఫోన్లు చేయ�
సాధారణంగా మగ వాళ్లు ఆడవాళ్లను టీజ్ చేయటమో...ప్రేమపేరుతో వెంటపడటం... ఇంకొంచెం పరిచయం పెరిగాక కోరిక తీర్చమని వేధించటం..అది నచ్చకపోతే ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టటం ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం. కానీ...హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల�
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసాడని సునిషిత్ అనే వ్యక్తిపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..