Home » Cyberabad Crime News
ఓ మహిళా వ్యాపారి ఖాతా నుంచి రూ. 24 లక్షలు స్వాహా చేశారు సైబర్ నేరగాళ్లు. ఆ వ్యాపారి ఫోన్ కు మెసేజ్ లు రాకుండా చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బులను కాజేశారు.