Home » Cybercrime
లాటరీలో కారు గెలిచారంటూ మెసేజ్ చేసి మహిళ ఎకౌంట్ నుంచి రూ.14 లక్షలు మాయం చేసారు కేటుగాళ్లు.
ఆన్లైన్లో బర్త్ డే కేక్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త.. మీ అకౌంట్ లో డబ్బులన్నీ పోవచ్చు.! తాజాగా పూణెకు చెందిన మహిళ బర్త్ డే కేక్ కోసం ఆర్డర్ చేసి రూ. 1.67 లక్షలు పోగొట్టుకుంది.
ఫిషింగ్ అనేది ఒక మోసపూరిత చర్య. సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారంలోకి ప్రవేశించడానికి మనల్ని మోసం చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఫిషింగ్ ద్వారా, మోసగాళ్ళు యూజర్నేమ్లు, పాస్వర్డ్లు, డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ వివరాల వంట�
కాల్ మీ ఏనీటైమ్ మెసేజ్ పేరిట ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి కిక్కించే విధంగా అమ్మాయి వాయిస్. సరదాగా చాటింగ్ చేశాడు. మత్తెక్కించే విధంగా ఉండడంతో తొందరలోనే అమ్మాయి వలలో పడిపోయాడు. మధురంగా..వలపుగా మాట్లాడడం...నగ్నం
సైబర్ నేరగాళ్లు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు చేసే పనులకు సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలికాలంలో ఈ మోసాలు ఎక్కువ అయిపోగా.. లేటెస్ట్గా దేశవ్యాప్తంగా మంచి పనులు చెయ్యడంలో ఫేమస్ అ
విశాఖపట్నంలో మరో ఘరానా మోసం బైటపడింది. ఆన్ లైన్ లో చారిటీ డొనేషన్ పేరుతో పాల్పడుతున్న మోసాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. దీనికి సంబంధించి నైజీరిన్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ లో చారిటీ డొనేషన్ పేరుతో నైజీరియన్ గ్యాంగ్ టో�