Cyclone Fani Live Updates

    ఫోని ఎఫెక్ట్ : 3వేల శిబిరాల్లోకి 7 లక్షల మంది తరలింపు

    May 2, 2019 / 06:33 AM IST

    ఫోని తుఫాన్‌తో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మే 02వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. తుఫాన్ తీరం వైపు 

10TV Telugu News