Home » Cyclone Jawad
తీరంలో అల్లకల్లోలం
జొవాద్ తుపాను కారణంగా వీచిన బలమైన గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడి ఒక విద్యార్ధిని మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, ఉద్దానం మెలియాపుట్టి గ్రామంలో ఈ విషాదకర సంఘ
జొవాద్ తుఫాన్ దూసుకొస్తోంది. భారత తూర్పుతీరం వైపుగా పయనిస్తోంది. ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుపాను పయనించనుంది. ఈ తుపానుకు జొవాద్గా నామకరణం చేశారు.
రాగల 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని..అనంతరం తుపాన్ గా మారనుందని...
జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.