Home » Cyclone Tauktae
భారతదేశంలోని పశ్చిమ తీరంలో 2021 మే నెలలో బీభత్సాన్ని సృష్టించిన తౌక్టే తుఫాను కారణంగా గుజరాత్లోని గిర్ జాతీయ ఉద్యానవనంలో 3.5 మిలియన్లకు పైగా చెట్లు నేల కూలినట్లు రాష్ట్ర అటవీశాఖ అనేక సర్వేల ద్వారా నిర్ధారించింది.
కరోనా గుప్పిట్లో చిక్కుకున్న భారత్ను వణికిస్తున్న మరో ప్రమాదం
ఓ వైపు తుపాన్ బీభత్సం.. మరోవైపు నిర్లక్ష్యం 26 మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొంత మంది ఆచూకీ తెలియకుండా పోయేలా చేశాయి. తౌటే తుపాన్ ధాటికి సోమవారం ముంబై తీరంలో కొట్టుకుపోయిన పీ-305 నౌకలో 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది ఆచూకీ ఇంకా తెలియర�
మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలను గడగడలాడించిన అతి భీకర తౌక్టే తుఫాన్ క్రమంగా బలహీనపడి ప్రస్తుతం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
రాబోయే రోజుల్లో భారత్ కు తుఫాన్ ల ప్రమాదం పొంచి ఉందా..? తీర ప్రాంతాలకు ముప్పు తప్పదా ? అంటే..అవునంటున్నారు శాస్త్రవేత్తలు.
తౌటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను ఈ తుఫాన్ అతాలకుతలం చేసింది.
దేశ పశ్చిమ తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాన్ ప్రస్తుతం గుజరాత్ వైపు వేగంగా పయనిస్తోంది. దీంతో ముంబైలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ధాటికి బాంబే హై ఫీల్డ్ ప్రాంతంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. అల�
Cyclone Tauktae : తౌటే తుపాను ప్రభావంతో వచ్చే 72 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో తెలంగాణలో దక్షిణ దిశ నుంచి బలమైన గాలులు �
తీరంలో అలజడి
తెలంగాణకు భారీ వర్షసూచన