Home » cyclone
రాకాసి తుఫాన్ ధాటికి చెట్లు ఎగిరిపోతున్న దృశ్యాలు
ఓ వైపు తుపాన్ బీభత్సం.. మరోవైపు నిర్లక్ష్యం 26 మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొంత మంది ఆచూకీ తెలియకుండా పోయేలా చేశాయి. తౌటే తుపాన్ ధాటికి సోమవారం ముంబై తీరంలో కొట్టుకుపోయిన పీ-305 నౌకలో 26 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది ఆచూకీ ఇంకా తెలియర�
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. అల్లకల్లలో సృష్టిస్తోంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 2021, మే 14వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి దంచి కొట్టిన సూర్యుడు మధ్యాహ్నం అయ్యే సరికి మేఘాల చాటుకు దాక్కున్నాడు.
Janasenani in Collectorate : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలోని కలెక్టరేట్లో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. కలెక్టర్ ఇంతియాజ్ లేకపోవడంతో పవన్.. డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. నివార్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ౩5వేల చొప
Pawan Kalyan tours Krishna district : సినిమాలు తీస్తూ…రాజకీయ పార్టీని నడపడం తప్పుబట్టిన వైసీపీ పార్టీపై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నప్పుడు తాను సినిమాలు చేస్తుంటే తప్పేంటి అని ప
CM Jagan Aerial Survey : నివార్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగనమోహన్రెడ్డి ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరదలతో పాటు పంట నష్టాన్ని ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికార�
Nivar Impact on AP : నివార్ ఏపీని అతలాకుతలం చేసింది. నివార్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిల్లాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగా�
Cars Parked On Chennai Flyover : నివార్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేసేస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. 2015లో వచ్చిన వరదలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సంవత్సరంలో వచ్చిన వరదల వల్ల భారీ నష్టమే వాటిల్లింది. వాహనాలు నీటిలో కొట్టుకపో
Cyclone Nivar : నివార్ తుఫాన్ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటింది. ర�