Home » cyclone
ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన విన�
అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్ప
అండయాన్ నికోబార్ దీవులవైపుకి పబక్ తుఫాను వేగంగా దూసుకొస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే “ఎల్లో”అలర్ట్ ప్రకటించినట్లు శనివారం(జనవరి5,2019) కేంద్రహోంమంత్రిత్వ శాఖ తెలిపింది. పబక్ కారణంగా అండమాన్ దీవుల్లో సముద్రపు అలలు పెద్ద ఎత్త�