cyclone

    తీవ్రరూపం దాల్చనున్న ఫోని…దక్షిణ కోస్తాలో చెదురు మదురు వర్షాలు 

    April 29, 2019 / 12:58 PM IST

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫోని తుపాను గంటకు 11కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

    నిదానంగా కదులుతున్న తుఫాన్ : ఒరిస్సా వైపు పయనం : ఉత్తరాంధ్రకు ఎఫెక్ట్

    April 29, 2019 / 08:07 AM IST

    బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాన్ దిశ మార్చుకుంటోంది. ఒరిస్సా వైపు కదులుతుంది. ప్రస్తుతం శ్రీలంకకు 840 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఇది గంటకు కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే స్పీడ�

    ఫోని తుఫాన్ : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

    April 29, 2019 / 12:57 AM IST

    నైరుతి రుతుపవనాల రాకకు ముందు బంగాళాఖాతంలో తొలి తుఫాను ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అది… తుఫానుగా బలపడింది. దీనికి బంగ్లాదేశ్‌ సూచించిన ప్రకారం ‘ఫోని’ అని న

    Phani cyclone Alert : దూసుకొస్తున్న ఫోని

    April 29, 2019 / 12:42 AM IST

    నైరుతి రుతుపవనాల రాకకు ముందు బంగాళాఖాతంలో తొలి తుఫాను ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అది… తుఫానుగా బలపడింది. దీనికి బంగ్లాదేశ్‌ సూచించిన ప్రకారం ‘ఫణి’ అని నా

    బంగాళాఖాతంలో తొలి తుఫాను : ఫణి దిశ మార్చుకుంటుందా

    April 28, 2019 / 12:52 AM IST

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తుపాన

    సిద్ధంగా ఉండండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు

    April 27, 2019 / 03:27 PM IST

    ‘ఫణి’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాబోయే విపత్తును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని, అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను ఎప్�

    రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

    April 26, 2019 / 02:39 PM IST

    హైదరాబాద్: హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో  ఏర్పడిన వాయుగుండం శ్రీలంకకు తూర్పు ఆగ్నేయ దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1440 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక

    మొజాంబిక్ ను భయపెడుతున్న కెన్నిత్ తుఫాన్

    April 26, 2019 / 01:53 AM IST

     మొజాంబిక్ దేశాన్ని మరోసారి తుపాన్ వణికిస్తోంది.నెల రోజుల క్రితమే ఇడాయ్ తుపాన్ భీభత్సంతో మొజాంబిక్,మాలావి,జింబాబ్వే లో 900మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విషయం తెలిసిందే. మళ్లీ కెన్నిత్ తుఫాన్ ఆ దేశ ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోం�

     ఫణి తుపాన్ : తెలంగాణలో భగభగలు..ఏపీలో కూల్ వాతావరణం

    April 25, 2019 / 12:47 AM IST

    తెలంగాణలో భానుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. నాలుగు రోజులుగా వర్షాలతో కాస్త వేసవి తాపం నుంచి ఉపశమనం పొందిన ప్రజలకు మళ్లీ ఉక్కపోత మొదలైంది. మరోవైపు ఏప్రిల్ 25వ తేదీ గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది తుపానుగా మారనుందని వాతావరణశ�

    బీభత్సమే : తమిళనాడుకి తుఫాన్ హెచ్చరిక

    April 24, 2019 / 04:40 AM IST

    మండు వేసవిలో అకాల వర్షాలు పడి రైతులను నట్టేటముంచాయి. మండుతున్న ఎండల్లో వర్షాలు పడటం ప్రజలకు కాస్తంత చల్లదనం ఏర్పడినా.. పంటలకు మాత్రం భారీగా నష్టం ఏర్పడింది. ఈ క్రమంలో తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు తుఫాను హెచ్చరికలను జారీ చే�

10TV Telugu News