Home » dait tonsuring case
విశాఖ జిల్లాలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు యువకుల వద్దనుంచి రూ. 12 కోట్లరూపాయలు కొట్టేశాడు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టైన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు �