Home » Dalit JAC
జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయం కోసం నేను సైతం అమరావతి రాజధానిలో’ అనే నినాదంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర తలపెట్టారు.