Home » Dalit man dies
ఓ దళితుడిని రూ.3 వేల కోసం కొట్టి చంపారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్ పూర్ ప్రాంతం, ఘోష్ గఢ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు మీడియాకు వివరాలు తెలిపారు. 33 ఏళ్ల ఇందెర్ కుమార్ అనే వ్యక్తి ఘోష్ గఢ్ లో ఓ దుకాణం నడుపుతూ జీవన