Home » dalit tonsured
విశాఖ జిల్లా పెందుర్తి శ్రీకాంత్ శిరోముండనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసులో ప్రధాన నిందితులు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ, ఇందిర, వరహాలు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. బాధితుడ�
తప్పు ఎవరు చేసినా తప్పే అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పోలీసులు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితుల మీద దాడులు సహా.. ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదని జగన్ అన్నారు. కానీ, గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి చ�
రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళితుడి శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ కుమార్ తన వెర్షన్ వినిపించాడు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను విజయ్ తీవ్రంగా ఖండించాడు. తనక�