Home » Darshana Jardosh
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీపావళి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున జనం సూరత్ రైల్వేస్టేషనుకు రావడంతో తొక్కిసలాట జరిగింది....
ట్రైన్ జర్నీ చేసేవారికి శుభపరిణామం.. భోజనం విషయంలో ఇకపైన అస్సలు భయపడనక్కర్లేదట. రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ దొరుకుతోందని ఓ ప్రయాణికుడు ఫోటోతో సహా పోస్ట్ చేశాడు. కేంద్రమంత్రి దానికి రిప్లై కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది.