Home » Dattaraj Naik
టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియా వచ్చారు. ఢిల్లీ పర్యటనలో లోధీ ఆర్ట్ డిస్ట్రిక్ట్ లోని చిత్రాలను చూసి ఆయన ఫిదా అయిపోయారు. వాటిని చూసి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.