-
Home » daughters
daughters
Pakistan : పాక్లో పరువు హత్యలు…ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన తండ్రి
పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. ఓ తండ్రి పరువు కోసం తన ఇద్దరు కూతుళ్లను కాల్చి చంపి పారిపోయిన ఘటన పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది....
Delhi’s triple suicide: దారుణం.. విషవాయువు పీల్చి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లి, తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని వసంత్ విహార్ ఏరియాలో శనివారం ఈ ఘటన జరిగింది.
Cruel Father : కరోనాతో భార్య మృతి…మరదలిపై కన్నేసిన బావ…
కోవిడ్ -19 కారణంగా ఐదునెలల క్రితం భార్య చనిపోయింది. నలుగురు పిల్లల్ని పెంచేందుకు తన మరదల్ని ఇచ్చి వివాహం చేయాలని అత్తమామలను కోరాడు ఓ వ్యక్తి.
అమెరికా వెళ్తానన్న భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య.. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టిన కూతుళ్లు
ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తల్లిదండ్రుల పార్థివ దేహాలకు కుమార్తెలే తలకొరివి పెట్టారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ విషాద ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.
ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలకు అడ్డుతగిలిన కూతుళ్లు
funeral for the property : ఆస్తి కోసం మానవ సంబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో రోజుకొక ఉదాహరణ బయటపడుతోంది. ఆస్తి కోసం ఇద్దరు కూతుర్లు విచక్షణ కోల్పోయారు. తమ బాధ్యతను మరిచిపోయారు. తండ్రి చనిపోయాడన్న బాధ ఏ మాత్రం లేకుండా ప్రవర్తించారు. ఏకంగా దహన సంస్కారాలనే అడ్
‘‘తండ్రి, కూతురు మధ్య ప్రేమ..కలిపితే మిలియన్ డాలర్ల హ్యాపీనెస్’’Viral Video
Father pony tail to daughter with vacuum cleaner : తండ్రి, కూతుళ్ల ప్రేమ..కలిపితే మిలియన్ డాలర్ల హ్యాపీనెస్..ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్అయిన వీడియో. ఓ తండ్రి తన చిన్నారి కూతురికి ఐదంటే ఐదే క్షణాల్లో పోనీ టైల్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండ్రి కూతురు జ
కూతుళ్లను తల్లిదండ్రులే చంపారని పోలీసుల నిర్ధారణ
Madanapalle sisters’ murder case is under investigation : మదనపల్లి అక్కాచెల్లెళ్ల దారుణ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. వారం రోజుల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులు పురుషోత్తమ్ న
పద్మజ కుటుంబం మానసిక వ్యాధితో బాధపడుతోంది-సైక్రియాటిస్ట్ రాధిక
daughters killer padmaja family suffering with psychiatric disorders : చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం కలిగించిన జంట హత్యల కేసులో మృతులు తల్లితండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యురాలు రాధిక వైద్య పరీక్షలు నిర్వహించారు. పద్మజ తండ్రి ఇటీవలే మానసికి
మూఢనమ్మకాలతో తల్లిదండ్రులే కూతుళ్లను కడతేర్చారు
Superstitious : parents killed daughters : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతున్నా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనేవున్నాయి. మూఢవిశ్వాసాలు, క్షుద్రపూజలకు ఎంతోమంది బలవుతూనేవున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల ఘటన సంచలనం సృష్టిస్తోంది. మళ్లీ పుడతారన�
డ్వేన్ జాన్సన్ (the rock) కు కరోనా పాజిటివ్
డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభిమానులతో ముద్దుగా ‘ది రాక్’ అని పిలిపించుకునే డ్వేన్ జాన్సన్ కరోనా బారిన పడ్డారు. వాల్డ్ ఫేమస్ ఫైటర్ రాక్ గురించి తెలియనివారుండరు. రింగ్ ను ఓ ఊపు ఊపిన జాన్సన్.. ఆ తరువాత హాలీవుడ్ సినిమాల్లో అద్భుతంగా రాణించాడు. కరోనా ప