Dawal Yashwanth Kumar

    బాలుడిని.. కొట్టి చంపి..గోతంలో వేసి

    September 21, 2020 / 12:11 PM IST

    brutal murder  : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన బాలుడు దావల యశ్వంత్ కుమార్ (8) దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని డెడ్ బాడీ గొరిజవోలు, సంక్రాంతి పాడు మధ్యలో ఉన్న వాగులో ఆదివారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన �

10TV Telugu News