Death penalty in India

    ఉరి ఎవరికి వేస్తారు? ఎందుకు వేస్తారు? మనదేశంలో ఎవరికి వేశారు?

    March 20, 2020 / 12:54 AM IST

    ఎనిమిదేళ్ల కిందట.. దారుణ అత్యాచారానికి గురై.. కన్నుమూసిన నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఆ దురాగతానికి పాల్పడిన దోషులకు చట్టపరంగా ఉరి శిక్ష వేశారు జైలు అధికారులు. నిర్భయ హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష వెయ్యటంతో మరో సారి ఉరిశిక్ష అనే అంశం ద�

10TV Telugu News