రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�
ఒమిక్రాన్ రూపంలో దేశంలో కొత్త వేరియంట్ రాగా.. దేశంలో కొత్తగా 6వేల 984 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మునుపటి రోజు కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం(మే 20,2021) నాటికి 55 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు జేఎన్ మెడికల్ కాలేజీ, అలీగఢ్
కరోనా మరణం లేని ఓ రోజు
The global death toll from COVID-19 could double to 2 million: చైనాలో పుట్టి ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్కు టీకా వచ్చే సమాయానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలోనే కేసులు పెరిగితే మరణాల సంఖ్య 2 మిలియన్లకు చేరుకోవచ్చునని WHO హెచ్చరించింది. అంటువ్యాధిని నివారించడానికి కాంక్
జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ప్రపంచంలో తగ్గలేదు. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికా, భారతదేశం మరియు బ్రెజిల్ మూడు దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్�
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రళయ తాండవం చేస్తుంది. బ్రెజిల్లో లేటెస్ట్గా 841 మంది చనిపోయిన తరువాత, మొత్తం మరణాల సంఖ్య లక్ష దాటింది. అదే సమయంలో, భారత్ మరియు అమెరికాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు ప్రపంచవ్యాప్తంగా 2.61 లక్షల కొ�
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇవాళ కరోనా వైరస్ వల్ల తీవ్రమైన ఆందోళనలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కరోనా సోకిన వారి సంఖ్య 1.84 కోట్లు దాటింది. భారత్, అమెరికా మరియు బ్రెజిల్లో కరోనా కేసుల సంఖ్య మరియు మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 1.99 లక్షల కొ