Home » Death Toll
టర్కీ, సిరియాలలో భూకంపాలు సంభవించి వారం దాటుతోంది. అయినా ఇంకా శిథిలాల కింద నుంచి సజీవ స్వరాలు వినిపిస్తున్నాయి. అంటే రోజుల తరబడి శిథిలాల్లో చిక్కుకుపోయినా ప్రాణాలతో బయటపడాలనే వారి తపన అంతా ఇంతా కాదు. రెస్క్యూటీమ్ శిథిలాల్లో చిక్కుకున్నవార
ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉ�
ఒమిక్రాన్ రూపంలో దేశంలో కొత్త వేరియంట్ రాగా.. దేశంలో కొత్తగా 6వేల 984 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మునుపటి రోజు కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా అనుకుంటున్న సమయంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం(మే 20,2021) నాటికి 55 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు జేఎన్ మెడికల్ కాలేజీ, అలీగఢ్
కరోనా మరణం లేని ఓ రోజు
The global death toll from COVID-19 could double to 2 million: చైనాలో పుట్టి ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్కు టీకా వచ్చే సమాయానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలోనే కేసులు పెరిగితే మరణాల సంఖ్య 2 మిలియన్లకు చేరుకోవచ్చునని WHO హెచ్చరించింది. అంటువ్యాధిని నివారించడానికి కాంక్
జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా ప్రపంచంలో తగ్గలేదు. అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతుంది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికా, భారతదేశం మరియు బ్రెజిల్ మూడు దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్�