-
Home » death woman
death woman
గచ్చిబౌలి ఫ్లైవోవర్ ప్రమాదం : మృతురాలి కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా
November 23, 2019 / 10:54 AM IST
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశ�