DEATHS 0.3

    ప్రపంచంలోనే తక్కువ : భారత్ లో లక్ష జనాభాకి 0.3 కరోనా మరణాలు

    May 26, 2020 / 01:03 PM IST

    ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం(మే-26,2020)ప్రకటించింది. ప్రస్తుతం మరణాల రేటు 2.87శాతంగా ఉందని తెలిపింది. భారత్ లో 1లక్ష మంది జనాభాలో 0.03శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్నట్ల�

10TV Telugu News