Home » deats
దాదాపు సగం భారత్ కరోనా వైరస్ ఫ్రీగా నిలిచింది. భారత్ లోని చాలా జిల్లాల్లో కరోనా కేసులు నమోదుకాలేదు. ఏప్రిల్-19,2020నాటికి దేశంలోని మొత్తం 736జిల్లాల్లోని 325జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు. దాదాపు 46శాతం కరోనా కేసులు కేవలం 18జిల్లాల్లోనే �