December 17th

    ప్రణయ్ హత్య కేసు : డిసెంబర్ 17న తుది తీర్పు..ఏ శిక్ష విధిస్తారో

    December 12, 2019 / 01:42 PM IST

    నల్గొండలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ రద్దుపై విచారణ ముగిసింది. నల్గొండ జిల్లా కోర్టు 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ చేపట్టింది. డిసెంబర్ 17వ తేదీన తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించింది. ప

10TV Telugu News