DEFEATED

    Rahul Gandhi: ఆప్ కనుక లేకపోయుంటేనా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

    December 16, 2022 / 07:52 PM IST

    2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ హోరాహోరి పోటీని ఇచ్చింది. 1995 నుంచి గుజరాత్ అసెంబ్లీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని పూర్తిగా నిలువరించలేకపోయినప్పటికీ.. మొదటిసారి డబుల్ డిజిట్‭కు తీసుకువచ్చింది. కానీ ఈసారి ఎన్నిక�

    Himachal Pradesh: 8 మంది మంత్రులు, ముగ్గురు సీఎం అభ్యర్థులు కూడా ఓడారు

    December 9, 2022 / 07:36 AM IST

    ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌తో కలిపి ఆయన కేబినెట్‌లో మొత్తం 12 మంది కేబినెట్ మంత్రులు ఉండగా వారిలో 8 మంది పరాజయం పాలు కావడం గమనార్హం. గోవింగ్ సింగ్ ఠాకూర్, రామ్‌లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సేజల్, సర్వీన్ చౌధరీ, వీరేందర్ కన్వార్ ఉన్నారు. అ�

    UN Security Council : రష్యాకు వ్యతిరేకంగా ఐరాసా భద్రతా మండలిలో తీర్మానం.. వీగిపోయిన తీర్మానం

    February 26, 2022 / 07:15 AM IST

    యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ప్రతిపాదనపై 11 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియలో భారత్, చైనాలు దూరంగా ఉన్నాయి.

    వీగిపోయిన అవిశ్వాస తీర్మాణం..ఖట్టర్ సర్కార్ సేఫ్

    March 10, 2021 / 06:07 PM IST

    Haryana Assembly హర్యానా ప్రభుత్వంపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మనోహర్​ లాల్​ ఖట్టర్​ సర్కార్​ తన బలాన్ని నిరూపించుకుంది. అవిశ్వాస తీర్మాణంపై ఇవాళ అసెంబ్లీలో చర్చించిన తర్వాత..స్పీకర్ ఓటి�

    online game లో ఓడించిందని బాలికను హత్య చేసిన బాలుడు

    September 9, 2020 / 08:13 AM IST

    ఆన్ లైన్ గేమ్ బాలికను బలి తీసుకుంది. పదే పదే ఓడిస్తోందనే ఆగ్రహంతో 9 ఏళ్ల బాలికను 11 ఏళ్ల బాలుడు దారుణంగా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ చోటు చేసుకుంది. లాక్ డౌన్ ప్రారంభమైన్పప్పటి నుంచి వీరు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నారు. మైనర్ బాల�

    కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ

    January 25, 2020 / 07:40 AM IST

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మల్కాజిగిరి నియోజకవర్గ ఎంపీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో మరోసారి గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది.   రేవంత్ రెడ్డి నియోజకవర్గం అయిన కొడంగల్‌లో 12 వార్డులకు గాను టీఆర్ఎస్ ఎనిమిదింటిని సొంతం చేసుకుంద

    గెయింట్ కిల్లర్…బీజేపీ సీఎంను ఓడించిన స్వతంత్ర అభ్యర్థి

    December 23, 2019 / 02:37 PM IST

    ఇవాళ విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి బీజేపీ  షాక్ కు గురైందనే చెప్పవచ్చు. సాక్ష్యాత్తూ జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ ఓటమిపాలయ్యారు. జార్ఖండ్ లో జెంషెడ్‌పూర్‌ ఈస్ట్‌ చాలా కీలకమైన నియోజకవర్గం. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స

10TV Telugu News