Dehli court

    మే 24 వరకు.. యాసిన్ మాలిక్‌కు జ్యుడిషియల్ కస్టడీ

    April 24, 2019 / 12:34 PM IST

    కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ను ఢిల్లీ పటియాలా కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. మే 24వరకు మాలిక్ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు బుధవారం (ఏప్రిల్ 24, 2019) కోర్టు పేర్కొంది.

10TV Telugu News