Home » delhi aiims hopital
బ్రెయిన్ సర్జరీ చేస్తున్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించారు ఓ మహిళ. ఈ ఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.