Home » delhi colonies
రబీ పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ(అక్టోబర్-23,2019) నిర్ణయం తీసుకుంది. 50శాతం నుంచి 109శాతం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచారు. వ్యవసాయ సంక్షోభం నుండి ఒత్తిడికి గురవుతున్న రైతులకు ఈ నిర్ణయం సంతోషం కలిగించనుందని మోడీ సర్కార్ చెబ�