ఫేస్బుక్లో యువతుల పేరుతో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్విట్టర్కు పలు చిక్కులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా..ట్విట్టర్ ఇండియా..హిందువుల మత మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల