Home » Delhi Exit Polls
కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియలో 5వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ తీర్పునిచ్చేశాడు. ఎవరికి తీర్పునిచ్చాడనేది తెలుసుకోవాలంటే..ఈవీఎంలు తెరవాల్సిందే. కానీ ఎవరికి పట్టం కట్టారనే విషయం తెలుసుకోవాలంటే..ఫిబ్రవరి 11 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికల