Home » Delhi govt. Jagannath Puri Yatra
సీనియర్ సిటిజన్లను ఉచితంగా పూరి జగన్నాథ్ యాత్రకు తీసుకెళ్లనుంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ స్కీం గురించి ఆదివారం కీలక ప్రకటన చేసింది. రథ యాత్రలో 2020, 2021లలో కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా సాధారణ ప్రజానీకాన్ని అనుమతించలేదు.