Home » Delhi Hospitals
Delhi: రెండు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు చెప్పారు.
యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి....
ప్రపంచదేశాలను మరో కరోనా కొత్త వేరియంట్ వణికిస్తోంది. డేంజరస్ వేరియంట్ ఓమిక్రాన్ విదేశాల్లో విజృంభిస్తోంది. ఢిల్లీలోని ఆస్పత్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ హైఅలర్ట్ ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆస్పత్రి కరోనా వార్డుల్లోని వైద్యులు, వైద్య సిబ్బందిని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా సూచించింది. మే 21 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా పలు హో�