Delhi-Katra

    నవరాత్రులకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెడీ

    September 26, 2019 / 10:32 AM IST

    వైష్ణవి దేవీ తీర్థ యాత్రికుల కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిద్ధమైంది. రైల్వే మంత్రి పీయూశ్ గోయెల్ ఆధ్వర్యంలో ఢిల్లీ-కత్రా రూట్‌లో ప్రయాణం కోసం రైలును రెడి చేశారు. నవరాత్రులు సీజన్‌ను పురస్కరించుకొని అక్టోబరు 3న ఈ ట్రైన్‌కు పచ్చ జెండా ఊపనున�

10TV Telugu News