-
Home » Delhi Latest News
Delhi Latest News
Delhi : విపక్షాలు ఒక్కటయ్యేనా ? సోనియా వర్చువల్ మీటింగ్
August 20, 2021 / 07:54 AM IST
సోనియా గాంధీ విపక్షాల నేతలతో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్గా సమావేశం కానున్నారు. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.