Home » Delhi Latest News
సోనియా గాంధీ విపక్షాల నేతలతో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు వర్చువల్గా సమావేశం కానున్నారు. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.