Home » Delhi Liquor
దేశ రాజధాని ప్రజల్లో ఎక్కువ మంది మందుబాబులా? అంటే అవునంటోంది తాజాగా వెలుగుచూసిన మద్యం విక్రయాల నివేదిక. గత ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వతేదీ వరకు 2022-23 ఎక్సైజ్ సంవత్సరంలో ఢిల్లీల 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించారని త�
డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 31వ తేదీ నాటికి ఢిల్లీలో మద్యం విక్రయాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ వారం రోజుల్లో రూ. 218 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. అంటే దాదాపు 1.10 కోట్ల మద్యం బాటిళ్లు అక్కడి మందుబాబులు తాగేశారన్నమాట.