Home » delhi liquor scam allegations
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఇవాళ ఏడున్నర గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా ఆమె నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదర�
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు. ఆమె నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. ఇవాళ సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో హైదరాబాద్ �
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ తనపై చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. లిక్కర్ స్కామ్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.