Home » Delhi Liquor Scam ED Raids
ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీశ్ రాణా తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 2015 నుండి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాణా అనేక ఉన్నత స్థాయి కేసుల్లో ఫెడరల్ ఏ
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు. ఆమె నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. ఇవాళ సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో హైదరాబాద్ �
BJP Leader DK Aruna: జైలుకు వెళ్లేది ప్రజల కోసమా...? సానుభూతి కోసమే కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నాలు
ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కవిత ఈ విషయంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు..
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన విజయ్ నాయర్ ఈడీ కస్టడీ
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీలపైన శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో ద�
తమ తండ్రి హయాం నుంచే లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని, 70ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీ మీడియాలో వార్తలు రావడంతో మాగుంట ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగిందన్నారాయన.