Home » Delhi liquor scam money laundering case
మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి వరుసుగా నోటీసులు జారీ చేస్తోంది. తాజాగా మనీశ్ సిసోడియా సెక్రటరీ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. మార్చి21న విచారణకు రావాలని అరవింద్ కుమార్ ను ఈడ�