Home » Delhi Liquor Scam
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మూడోసారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణ ముగిసింది.(MLC Kavitha)
ఫోన్ లో డిలీట్ అయిన డేటాను అధికారులు తిరిగి రిట్రీవ్ చేసే అవకాశం ఉందా? అసలు ఆ డేటాను తిరిగి పొందొచ్చా? (Nallamothu Sridhar)
సినీ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమా రిలీజ్కు రెడీ కావడంతో, ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో హాస్యబ్రహ్మ డా.బ్రహ్మానందం ఓ మ�
సిసోడియా బెయిల్ పిటిషన్ విషయంలో సిసోడియా తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాదులు అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టును కోరారు. అయితే, దీన్ని సీబీఐ వ్యతిరేకించింది. �
ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Scam)లో ED విచారణకు హాజరైన కవిత తన పాత ఫోన్లను ఈడీకి అందజేశారు. MLC కవిత ఈడీకి అందజేసిన 10 ఫోన్లలో ఏముంది? డిలీట్ అయిన డేటాను కూడా రికవరీ చేసేయత్నంలో ఉన్నారు ఈడీ అధికారులు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi liquor scam)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) మూడవసారి ఈడీ (Enforcement Directorate)విచారణకు హాజరయ్యారు. కవిత పాత ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టిన కల్వకుంట్ల కవిత ..ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర కు సంచలన
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కే సమయంలో ఫోన్లను చూపించారు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదన
ఉదయం 11.00 గంటల నుంచి ఢిల్లీలోని కార్యాలయంలో కవితను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు పదిన్నర గంటలుపైగా కవితను అధికారులు ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కవితను ఈడీ అధికారులు విచారించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమెతో పాటు అరుణ్ పిళ్లైను కూడా అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లిన విషయం తెలిసిందే. వ�
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచాణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకుని లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లడం గమనార్హం. అలాగే, వారితో న్యాయవాది భరత్, మ�